- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషాదం.. ఆ గింజలు తిని 5 ఏళ్ల బాలుడు మృతి
by Dishanational2 |
X
దిశ, వెబ్ డెస్క్: చిన్ని పిల్లలు ఒక్కోసారి తెలియని తనంతో ఎదైనా తిని చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల ప్రకారం.. ఢీల్లీలో లో విషాదం చోటుచేసుకుంది. ఓ 5 ఏళ్ల బాలుడు గురివింద గింజలు తిని మృతి చెందాడు. ఓ బాలుడు అతని సోదరి తెలియని తనంతో గురువింద గింజలు తిన్నారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అది గమనించిన వారి తల్లిదండ్రులు వెంటనే పిల్లలను ఆసుపత్రికి తరలించారు. బాలికను ఆస్పత్రి సిబ్బంది కాపాడారు. కానీ, బాలుడు మాత్రం 24 గంటల్లోనే మొదడు ఉబ్బి మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ గింజలు చాలా విషపూరితమైనవని నిపుణులు హేచ్చరిస్తున్నారు
Next Story