విషాదం.. ఆ గింజలు తిని 5 ఏళ్ల బాలుడు మృతి

by Dishanational2 |
విషాదం.. ఆ గింజలు తిని 5 ఏళ్ల బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిన్ని పిల్లలు ఒక్కోసారి తెలియని తనంతో ఎదైనా తిని చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల ప్రకారం.. ఢీల్లీలో లో విషాదం చోటుచేసుకుంది. ఓ 5 ఏళ్ల బాలుడు గురివింద గింజలు తిని మృతి చెందాడు. ఓ బాలుడు అతని సోదరి తెలియని తనంతో గురువింద గింజలు తిన్నారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అది గమనించిన వారి తల్లిదండ్రులు వెంటనే పిల్లలను ఆసుపత్రికి తరలించారు. బాలికను ఆస్పత్రి సిబ్బంది కాపాడారు. కానీ, బాలుడు మాత్రం 24 గంటల్లోనే మొదడు ఉబ్బి మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ గింజలు చాలా విషపూరితమైనవని నిపుణులు హేచ్చరిస్తున్నారు

Next Story

Most Viewed